Tuesday, 1 March 2016

శ్రీమద్ భగవత్గీతలో ఏ శ్లోఖం కూడా మనుష్యులను

శ్రీమద్ భగవత్గీతలో ఏ శ్లోఖం కూడా మనుష్యులను దురం చేస్తూ కులాలను సృష్టించలేదు,
భగవత్గీత ఇప్పుడు మనం అనుసరిస్తున్న పుస్తకాలు లక్షల్లో వచ్చిన శ్రీమద్ భగవత్గీత యొక్క న్యాయపరమైన చట్టాలకు సాటిరావు
బ్రాహ్మణ - దైవానికి మార్గం - దేవ
క్షత్రియ - రక్షణకు మార్గం - మనుష్య
వైశ్య - ఆహారానికి మార్గం - తిర్యక్
శుద్ర - శ్రమధననికి మార్గం - స్థావరాల
ఇలా శ్రీమద్ భగవత్గీత ఇలా నాలుగు వర్ణాలు ఉన్నాయి, ఈ వర్ణాలు ఇలా చూస్తే ఎవ్వరికీ అర్ధం కావు అందుకే మీకు అర్దం అయ్యే రీతిలో మీకు తెలియజేయ్యటానికి నావంతుగా
ప్రయత్నిస్తాను
👉 బ్రాహ్మణ - దైవానికి మార్గం, దేవుణ్ణి కోసం తెలియని వెక్తులకు దైవప్రితి కోసం తెలియజేస్తూ దేవుడిని ఆరాధిస్తారు
👉 క్షత్రియ - రక్షణకు మార్గం, దేససంరక్షణ కోసం అనునిత్యం పాటుపడుతు దేశన్ని దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తూఉంటారు
👉 వైశ్య - ఆహారానికి మార్గం, (భుక్తి) దైవసేవకుల్ని, దేశ రక్షాకుల్ని, శ్రమధనకుల్ని వాల్లతోకలుపుకొని అందరికోసం పంటల్ని పండిస్తూ ఆహార ఉత్పతి చెయ్యాలి
👉 శుద్ర - శ్రమధననికి మార్గం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు సహాయసహకారాలు అందిస్తూ దేశప్రగతికి ముఖ్యకార్యకర్తలుగా ఉండటం
మిత్రులారా పైన ఉన్న నాలుగు వర్ణాలలో ఎక్కడ ఒక కులంకోసం ప్రస్థావన లేదు, దళిత, మత్ష, మంగలి, చాకలి, వడ్ర, రెడ్డి, కాపు, కమ్మ, బలిజ కుమ్మరి, బాప్పన అనే ఏ ఒక్క కులానికి అవకాసం ఇవ్వలేదు ఇప్పుడు, శుద్ర అంటే ఏమి తెలియదు అందుకు వాళ్ళు జ్ఞానం కోసం ఏదో ఒక వర్ణం ఎంచుకొని ఆ వర్ణంలో అనుబవం సంపాదించి ఈరోజు ఉన్న శుద్రడు రేపటికి వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ ఏ వర్ణంలోనైన చేరవచ్చు, అందుకు కారణం
పుట్టిన ప్రతిబిడ్డకు వెంటనే ఉన్నతస్థాయి విద్యాలయంలో పరిక్షలు వ్రాయమంటే వ్రాయగలడ..??
అందుకే ముందు 1,2,3 అంటూ తరగతులకు మారుతూ గమ్యానికి చేర్వవ్వుతారు
అలానే శుద్ర వర్ణంలో ఉన్న జీవుడు వాళ్ళుకు నచ్చిన మార్గానికి ఎంచుకొని అందులో అనుబవం స్వీకరించి ఆ వర్ణంలో సంతోషంగా జీవించవచ్చు కానీ నేడు కొంత మంది కంపు కమూనిస్ట్ గళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ దేశంలో కుల వేవస్థ సృష్టించి మన దేశ ఐఖ్యత బంగం చెయ్యాలని చూస్తుంది, అందుకే భగవత్గీత లో ఉన్న శ్లోఖలకు అర్దపర్ధాలు మర్చి తప్పుడు ప్రచారం చేస్తుంది ఇంతకు ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా విద్యాలయాలకు వెళ్లి విధ్యాబ్యాసం చేసారా ..?? నాకు తెలిసినంత వరకు చదువు సంధ్యలు భుద్ధి జ్ఞానం, అంతకులంత చివరకు కమ్యూనిస్ట్ లో చేరుతున్నారు. మిత్రులారా ఒక్క సరి హిందూత్వంలో ఉన్న ప్రతి శ్లోఖనికి అర్దం తెలుసుకోండి హిందూత్వంలో శ్రీమద్ భగవత్గీత ఏనాడూ మనలో మనకు ఒక్కోవిధముగా చూడలేదు కులం పేరు లేకుంట మనం అందరం శ్రీమద్ భగవత్గీత మహాగ్రంధం చెప్పినట్లు దేశ సంరక్షణ కొరకు ఐక్యంగా ముందుకు సాగుదాం మీకు మిరే మా నుండి దురం అవ్తున్నారు మిత్రమా ఈ దేశంలో అందరం సమానం మీరు మేము అనే బావన నుండి మనం మన దేశం అనే సంకల్పంతో ముందుకు రండి ఈ దేశం మన అందరిది ప్రతి ఒక్కరికి శిక్షణ అవసరం ఉంటుంది ఆ శిక్షణలోనే ఇంకా ఉండిపోవద్దు
మీ అనుబవంతో మన దేశాన్ని ముందుకు తీసుకువెల్దం .. ఇట్లు మీ ఇంటి బిడ్డ సాయి విశ్వతేజ

No comments:

Post a Comment

Popular Posts

Top Sites

Pages

Total Pageviews

Search This Blog